మహా బుుషులు వారు"

యాదాద్రి భువనగిరి జిల్లా,తెలంగాణ.రాష్ట్రం,
వేములకొండ
 ప్రాంతంలో  గుట్ట పై

జై... శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహా  స్వామి
కొలువుదిరారు.గుట్టకు
క్షేత్రపాలకుడిగ హనుమంతుడు కాపలా
కస్తుంటాడు. పతిదినం తెల్లవారక ముందే ఒక ముసలి మనిషి 
గుట్ట దిగి పోవడం .నడిరేయి  కాగానే పైకి రావడం 
గమనించినా హనుమ మారువేషం లో యువకుడిగ మారి. .

ఒక రోజు జామురాతిరి లో నడుచుకుంటూ వస్తున్న 
పెద్ద మనిషిని  ఆపి.


....తాత గుట్ట పైకేన పయనం.

హ....అన్నటు తల ఉపాడు.

హనుమ దగ్గరకు పొయి
ఎందకు తాత అన్నాడు .

దానికి తాత చిన్న చిరునవ్వు తొ. .

స్వామికి ఎదురుగా వున్న కొలనులో
వున్న మహా రుషులు
నీటి పై జపం చేస్తుంటారు

వారితో పాటుగా నేను కుడా. ..
  స్వామీ ని ధాన్యించాటనికి


ఒం. ..నమో నారాయణ. ఒం. ..నమో నారాయణ.

అంటు స్వామి సన్నిధి లొ  కాలం గడుపుతున్న అనగా.

మారు వేషంలొ వున్న హనుమ. ..కోపం తొ

పైన కొలనులో నామాల

మీనాలున్నాయ్  కాని
బుుషులేక్కడ .

పైగా పతిరోజు నేను గర్భా గుడి, కొలనులో చేపలను
 గమనిస్తూ వుంటాను అన్నాడు హనుమ.

వాదోపవాదాల తరువాత హనుమ. ..
ముసలివారి వెనుకా నడుచుకుంటూ పైకి వెళ్ళుతునా 
సమయంలో ముసలి. .అడుగు అడుగుకి

ఒం. ..నమో నారాయణ
జపం చేస్తూ పోతుంటే

అంజనీ పుత్రుడు కుడా
రామా రామా అంటు
అనుసరించాడు.

పైకి వెళ్ళిన హనుమకు
ముాల విరాట్ లో రాముడుగాను ఎదురుగా
 కొలనులో చేపలు మహా రుషులుగా కనిపించసాగారు.



"నీ దృష్టి దేని పై వుంటే
సృష్టి అలాగే కనబడుతుంది.

నీవు రాయిగా బావించినది మరొకరికి
దేవుడిలా కనిపించ వచ్చు.

జై... శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహా  స్వామి.
 
 
 
***************


*వెల్మజాల నర్సింహ. .
05.12.19

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి