మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి(vemulakondagutta)

వైకుంఠంలొ  శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో  పాల సముద్రంలో ఆదిశేషుడి పైశయనించే సమయంలో.
మహావిష్ణువు నిద్రకు ఉపాక్రమిస్తుంటే లక్ష్మీదేవి  శ్రీహరి పాదసేవలొ వుండగా. అదే సమయంలో అక్కడికి విచ్చేసిన నారదుడు మహాలక్ష్మితో


అమ్మ ఎంత సంపాదన వున్న భర్త పాదసేవే తప్పదు కదమ్మా ఇంతకి  శ్రీహరి నిద్రలో వున్నడ లేదా నటిస్తున్నాడ నాకేందుకులే మళ్లీ వస్తా నారాయణ నారాయణ... అని వెనుదిరిగాడు. మహాలక్ష్మి పాదములు కొంచెం గట్టిగా నొక్కడంతొ, ఆది గమనించినా మహావిష్ణువు నారాదుల వారు కలహాభొజనుడు కడుపు నింపుకోని వెళ్ళినటుండుడాని తనూ ఒక వైపు తిరిగి పడుకోవడంతొ తన చేతికున్న ఉంగరం సముద్రంలో పడుతూవుండే అక్కడే సంచరిస్తూన చేప అంగుళీకంని మింగడం కోసం పైకి ఎగురువుతుంది.

శ్రీహరి ఉంగరం జారీ పోతుందని తన వేళ్ళను ఆడిస్తువుంటే చేపకు తాకి  నుదుట ముాడు వేళ్ళు, ముాడునామలుగా మారాయి.




పక్కనే వున్న మహాలక్ష్మి ఇదంతా చుాస్తు ఎవండి ఉంగరం చేప మిగింది.
స్వామి...వసుధ పై మత్స్యం అంగుళీకంతొ బతుకగలదా పైగా మన పెండ్లినాటిది  అనగా..
 దానికి నరసింహ స్వామి
లోక కల్యాణానికే లక్ష్మి 
ఏది జరిగిన ప్రజల
మేలుకే.

ధరణి పై వేములకొండ
 ప్రాంతంలో నేను శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి గా వేలసి నమ్మినవారికి అండగా వుంటాను నాఎదుట వున్న కొలనులో  ముాడునామల చేపల దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగును
 అని స్వామి చెప్పగ అమ్మ సంతోషం తొ వేములకొండ గుట్ట పై కొలువుదిరారు
జై... శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ.
* **********

( వెల్మజాల నర్సింహ. దుప్పల్లి.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి